స్థానిక ఎన్నికల్లో జనసేన కామన్ గుర్తు గాజు గ్లాసును రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. కామన్ సింబల్ ఇచ్చాక ఆ పార్టీ వరుస ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లలో పోటీ చేయకపోతే ఆ గుర్తును తొలగిస్తారు. జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతకుముందు ఎన్నికల్లోనూ 10 శాతం సీట్లలో అభ్యర్థులను నిలపలేదు. దీంతో గ్లాసు గుర్తును తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గుర్తును కొనసాగించాలని జనసేన కోరగా.. ఎస్ఈసీ తిరస్కరించింది.
జనసేన గాజు గ్లాస్ గుర్తు తొలగింపు
- హైదరాబాద్
- April 17, 2021
లేటెస్ట్
- బీజేపీ మంత్రం అభివృద్ది... వైఎస్సార్ మంత్రం అవినీతి: ప్రధాని మోది
- MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్రైజర్స్ జట్టులో కీలక మార్పు
- Danush Raayan Official Update: రాయన్ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్
- హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..
- గుడ్లు తెస్తున్నారా : ఒక్క కోడి గుడ్డు ఆరు రూపాయలా?
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్.. అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
- జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు బెయిల్
- ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు దుష్ప్రచారం: సీఎం జగన్
- బండలవాగు ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం : రాజ్ ఠాకుర్
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- మహిళా ఎంపీపై లైంగిక దాడి... ఎక్కడంటే..
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..